హైదరాబాద్ : రాష్ట్రంలోని ఎంటెక్, ఎంఫార్మసీ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం మే 30న నిర్వహించనున్న పీజీఈసెట్-2017 నోటిఫికేషన్ను ఈనెల 28న విడుదల చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రవేశపరీక్షలను ఆన్లైన్లో నిర్వహించాలని రాష్ట్ర ఉన్నతవిద్యామండలి నిర్ణయించింది. ఈ అంశంతోపాటు పీజీఈసెట్ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల స్వీకరణ, ఫీజులు వంటి అంశాలపై ఈ నెల 25న నిర్వహించనున్న పీజీఈసెట్ కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa