ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోఠీ ఆసుపత్రిలో మరో ప్రసూతి మరణం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 22, 2017, 10:27 AM

హైదరాబాద్ : కోఠీ ఆసుపత్రిలో మరో ప్రసూతి మరణం సంభవించింది. ప్రసవం కోసం కోఠీలోని ప్రభుత్వాసుపత్రిలో చేరిన గర్భిణికి ఇన్ ఫెక్షన్ సోకడంతో పరిస్థితి విషమించింది. ఆమెను అక్కడ నుంచి ఉస్మానియాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. గుట్టు చప్పుడు కాకుండా ఆమెను స్వగ్రామానికి పంపించేశారు.  కొఠీ ఆసుపత్రిలో ఇన్ఫెక్షన్ సోకి గత రెండు రోజులలో ముగ్గురు బాలింతలు మరణించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com