ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్నిచోట్లా ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 26, 2017, 08:28 AM

రైతులెవరూ తక్కువ ధరకు ధాన్యం విక్రయించవద్దని ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సారి 60 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం ఉత్పత్తి ఉంటుందని అంచనా వేశామన్నారు. 40 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ప్రభుత్వంమే కొనుగోలు చేస్తుందన్నారు. ఏ గ్రేడ్ రకానికి రూ.1,510, బీ గ్రేడ్ రకానికి రూ.1,470 మద్దతు ధర అందిస్తున్నామన్నారు. రైతులెవరూ తొందరపడి రైస్‌మిల్లర్లకు తక్కువ ధరకు విక్రయించవద్దని కోరారు. డిమాండ్ ఉన్న అన్నిచోట్లా ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com