విశ్వ విద్యాలయాలు విద్యాప్రమాణాలను పెంపొందించడానికి దోహదం చేస్తాయని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇప్లూ తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇప్లూ దక్షిణ ఆసియాలోనే కాక అంతర్జాతీయ గుర్తింపు పొందిందన్నారు. వర్సిటీలో భాష, సాహిత్యం, సాంస్కృతిక రంగాలు గుర్తింపు పొందాయన్నారు.