హైదరాబాద్: పేట్ల బురుజు ఆస్పత్రిలో పసికందుల తారుమారు కలకలం రేపుతోంది. ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యంపై తెహమీన్ సుల్తాన్ అనే మహిళ చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెహమీన్, యాదమ్మ ఇదే ఆస్పత్రిలో ఆడపిల్లలకు జన్మనిచ్చారు. అయితే యాదమ్మ వద్ద ఉన్న పనికందు తన బిడ్డని తెహమీన్ చెబుతున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు పనికందుకు డీఎన్ఏ టెస్టు నిర్వహిస్తామన్నారు.