హైదరాబాద్ : ఏపీ మున్సిపల్శాఖ మంత్రి నారాయణ కొడుకు నిశిత్ మృతిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్లో ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గురై నిశిత్తో పాటు అతని స్నేహితుడు మృతిచెందిన విషయం తెలిసిందే. నిశిత్ మృతిపట్ల కేంద్రమంత్రి వెంకయ్యనాయడు స్పందిస్తూ.. మంత్రి నారాయణ కుమారుడు అతిని స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధ కలిగించిందన్నారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.