హైదరాబాద్, మేజర్ న్యూస్: తెలంగాణలో క్రీడా కారులను ప్రోత్సహించ డా నికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని టూరి జం, స్పోర్ట్స కార్యదర్శి బుర్ర వెంకటేశం స్పష్టం చేశారు. శుక్రవారం గచ్చిబౌలి స్టేడియంలో జరు గుతున్న 38వ జాతీయ స్థాయి మాస్టర్స చాంపియన్ షిప్-2017 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అథ్లెటిక్స చాంపియన్ షిప్లో పాల్గొన్న క్రీడాకారులకు మెడల్స బహూకరించి అభినందించారు. వెటరన్ క్రీడాకారులను ఆయన అభినందిం చారు. క్రీడాకారులు నిత్యం శారీరక శ్రమతో తమ ఆరోగ్యాన్ని కాపాడు కోవ డమే వారి ఆరోగ్య రహస్యమని బుర్ర వెంకటేశం స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa