హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో మొదటి విడత విత్తన మేళాను వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై ఖరీఫ్ లో రైతులకు పంపిణీ చేస్తుంది. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వీసీ ప్రవీణ్ రావు, శాస్ర్తజ్ఞులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.