త్రిపుర: ఓ ముస్లిం విద్యార్థిని సంస్కృతం పరీక్షలో విశేష ప్రతిభ చూపింది, త్రిపురలో నిర్వహించిన 12వ తరగతి బోర్డు పరీక్షల్లో లిజా బేగమ్ అనే ముస్లిం విద్యార్థిని సంస్కృతంలో 93శాతం మార్కులతో టాపర్గా రాణించింది. ఉదయపూర్లోని వివేకానంద విద్యాపీఠంలో ఆమె చదువుతూ, ఆమె తండ్రి మహ్మద్ కమాలుద్దీన్ ఉదయ్పూర్ డివిజన్లోని కాక్రాబన్లో ఉపాధ్యాయుడిగా పనిచేయిస్తుండగా, లిజా సంస్కృతంలోనే కాకుండా మిగతా సబ్జెక్టుల్లోనూ మంచి ప్రతిభనే ప్రదర్శించడంతో ఆమె పదోతరగతిలో 80శాతం మార్కులు సాధించింది. ఆమె తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమార్తె కావడంతో లిజా చదువుపై తండ్రి కమాలుద్దీన్, తల్లి సాహేనా బేగమ్ మరింత శ్రద్ధ తీసుకుంటున్నారు.