ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జులై 17నుంచి పార్లమెంట్‌ సమావేశాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 24, 2017, 12:58 PM

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జులై 17న పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జులై 17 నుంచి ఆగస్టు 11 వరకు సమావేశాలు జరిపేందుకు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సిఫార్సు చేసినట్లు కమిటీ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ శుక్రవారం సాయంత్రం సమావేశమైంది. ఈ భేటీలో పార్లమెంట్‌ సమావేశాలపై నిర్ణయం తీసుకున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com