ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హరితహారంలో పాల్గొన్న మహముద్ అలీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 12, 2017, 11:28 AM

హైదరాబాద్ నగరంలో హరితహారం ఉద్యమంలా కొనసాగుతున్నది. మూడో విడత హరితహారం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొఘలుపురా తలబ్ కట్టలో గర్ల్స్ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో డిప్యూటీ సీఎం మహముద్ అలీ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ తో పాటు పలువురు నేతలు, స్థానికులు, విద్యార్థులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa