హైదరాబాద్ నగరంలో హరితహారం ఉద్యమంలా కొనసాగుతున్నది. మూడో విడత హరితహారం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొఘలుపురా తలబ్ కట్టలో గర్ల్స్ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో డిప్యూటీ సీఎం మహముద్ అలీ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ తో పాటు పలువురు నేతలు, స్థానికులు, విద్యార్థులు పాల్గొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa