ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అశోకగజపతిరాజుకు రేవంత్‌రెడ్డి లేఖ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 12, 2017, 05:28 PM

హైదరాబాద్‌ : అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారి కోసం నేరుగా విమానాలు నడపాలని కేంద్ర మంత్రి అశోకగజపతిరాజుకు టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. డెట్రాయిట్, డల్లాస్ రాష్ట్రాలకు హైదరాబాద్ నుంచి విమానాలు నడపాలని అశోకగజపతిరాజుకు రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. భారత్‌ నుంచి అమెరికాకు మరో డైరెక్ట్‌ విమానాలను ఎయిరిండియా ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీ నుంచి అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీకి డైరెక్ట్‌ విమాన సర్వీసును 7వ తేదీన ప్రారంభించింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa