ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాంకేతికత అంశంలో ఇతర రాష్ట్రాల కంటే ముందుండాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 13, 2017, 05:54 PM

హైదరాబాద్‌ : సాంకేతికత అంశంలో ఇతర రాష్ట్రాల కంటే ముందుండాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్‌పై సదస్సులో మంత్రి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చుతున్నామన్నారు. ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరిచ్చే బృహత్తర కార్యక్రమం చేపట్టామన్నారు. సాంకేతికత వినియోగం వల్ల అద్భుత ఫలితాలు వస్తాయన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa