ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు

Telangana Telugu |   | Published : Tue, Jul 18, 2017, 09:39 AM

సంబల్‌పూర్ డివిజన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరుదల వల్ల పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. సింగాపూర్-తెరువలి మార్గంలో వరద ప్రవాహం ప్రమాదస్థాయిని మించి ఉంది. నాందేడ్-సంబల్‌పూర్ నాగావళి ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. బిలాస్‌పూర్-తిరుపతి ఎక్స్‌ప్రెస్, ఈ నెల 20న తిరుపతి-బిలాస్‌పూర్, రాయగడ- జునాగఢ్ రోడ్ -రాయగడ మధ్య రైళ్ల సేవలు రద్దు చేశారు. తిరుపతి-బిలాస్‌పూర్ మెయిల్ ఎక్స్‌ప్రెస్ విజయనగరం మీదుగా మళ్లించారు. అలప్పుజా-ధన్‌బాద్ బొకారో ఎక్స్‌ప్రెస్ విజయనగరం మీదుగా మళ్లించారు. హజ్రత్ నిజాముద్దీన్- విశాఖ సమతా ఎక్స్‌ప్రెస్ టిట్లాగఢ్ మీదుగా మళ్లింపు, విశాఖ- ముంబయి ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ విజయనగరం మీదుగా దారి మళ్లించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com