జయశంకర్ సార్ ఆశయాలను సాధించేందుకు అందరూ కృషి చేయాలని మంత్రి జోగురామన్న అన్నారు . ఆయన అడుగుజాడల్లో నడుస్తూ బంగారు తెలంగాణా సాధనలో సీఎం కేసీఅర్ కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా అదిలాబాద్ పట్టణంలో ఆయన విగ్రహానికి పూల మాల వేసి మంత్రి జోగు రామన్న నివాళుల అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీయారెస్ నేతలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa