హైదరాబాద్ : సెప్టెంబర్ తర్వాత డ్రగ్స్ కేసులో చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. ఈ కేసులో దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతుందని తెలిపారు. తమపై ఎవరి ఒత్తిళ్లు లేవు అని పేర్కొన్నారు. త్వరలో 11 కేసులకు సంబంధించి ఛార్జిషీట్ దాఖలు చేస్తామని వెల్లడించారు అకున్ సబర్వాల్. సినీ రంగానికి సంబంధించి విచారణ పూర్తి అయిందని ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa