న్యూఢిల్లీ : ఐటి కంపెనీలు భారీ ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నాయి. టెక్నాలజీ కంపెనీలో చూసిన ఉద్యోగాల తాజాగా మొబైల్ టెలికాం రంగాల్లోనూ ఉండబోతుంది. మొబైల్ టెలికాం ఎరిక్సన్ సంస్థ 25 వేల మంది ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధ పడుతోంది. సేవింగ్స్ ప్రోగాంలో భాగంగా స్వీడన్ బయట ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు స్వీడష్ డైలీ ఒక పత్రికలో వెల్లడిచింది. సైనిక దళాలకు ఆరు అపాచీ హెలికాప్టర్లు