దుబాయ్ : బాలీవుడ్ నటి శ్రీదేవి, ఆమె కూతుళ్లు ఓ వెడ్డింగ్ పార్టీలో కేక పుట్టించారు. బోనీ కపూర్ చెల్లెలి కుమారుడైన అక్షయ్ మార్వా పెళ్లి దుబాయ్లో ఈనె 27న జరిగింది. ఆ వేడుకలో పాల్గొనేందుకు శ్రీదేవితో పాటు ఆమె కూతుళ్లు వెళ్లారు. అక్కడ జాహ్నవి, కుషీలు కొత్త లుక్లో ఆకట్టుకున్నారు. ఇద్దరూ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తుల్ని ధరించారు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఆ ఫోటోలు అందర్నీ స్టన్ చేస్తున్నాయి.


|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa