రాష్ట్రంలోనే మొట్టమొదటి ఎమ్మెల్యే వసతి, కార్యాలయ భవనం ప్రారంభమైంది. వరంగల్ జిల్లా పరకాలలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్పీకర్ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, చందూలాల్, ఎంపీ దయాకర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలోని 155 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాలు నిర్మించాలని ఇప్పటికే అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa