ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బస్‌స్టేషన్ పైకప్పు కూలి ఇద్దరు మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 07, 2017, 02:36 PM

బస్‌స్టేషన్ పైకప్పు ప్రమాదవశాత్తు కూలిన ఘటన కోయంబత్తూర్‌లోని సోమనూర్ పట్టణంలో చోటు చేసుకుంది. బస్‌స్టేషన్ పైకప్పు హఠాత్తుగా కింద ఉన్న ప్రయాణికులపై కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మరో ముగ్గురు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఘటనాస్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలను కొనసాగిస్తున్నది. కాగా ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com