ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సచివాలయం ప్రాంగణం నుంచి ఢిల్లీ సీఎం కారు చోరీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 12, 2017, 06:55 PM

ఢిల్లీలో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బ్లూ వేగాన్ కారు చోరీకి గురైంది. ఒక ముఖ్య‌మంత్రి కారు అది కూడా ఢిల్లీలోన స‌చివాల‌యం ప్రాంగ‌ణంలోనే ఈ కారు చోరీ కావ‌డంతో అల‌జ‌డి చెల‌రేగింది. ఈ ఘ‌ట‌ప‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసుకున్న పోలీసులు కారు కోసం గాలించే ప‌నిలో ప‌డ్డారు. ఆ కారుని ప్ర‌స్తుతం ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వాలంటీర్లు ఉప‌యోగిస్తున్నార‌ని తెలిసింది. ఈ రోజు 2 గంట‌ల ప్రాంతంలో ఆ కారును గుర్తు తెలియ‌ని వ్య‌క్తి చోరీ చేశాడ‌ని స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు అందాల్సి ఉంది. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com