ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగార్జునసాగర్‌కు భారీగా వరద నీరు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 16, 2017, 06:31 PM

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ఇప్పటికే ప్రాజెక్టులోకి 550 అడుగుల మేర నీరు చేరింది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ఇతర ప్రాజెక్టులనుంచి వస్తున్న వరద నీరంతా శ్రీశైలం వైపు వస్తోంది. ఇప్పటికే శ్రీశైలం నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకోవడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువలకు నీరు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీరు చేరుతోంది. ప్రాజెక్టుకు నీరు చేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com