సిద్దిపేట: సీఎం కేసీఆర్ ముందుచూపుతో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టడంతో మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట పర్యటనలో ఉన్న మంత్రి జిల్లా నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు మంత్రి హరీశ్రావు చెక్కులను పంపిణీ చేశారు.