భూపాలపల్లి: తెలుగు రాష్ర్టాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తమ తల్లి అస్థికలను త్రివేణి సంగమంలో నిమజ్జనం చేశారు. గవర్నర్ తన కుటుంబ సభ్యులతో హెలికాప్టర్లో కాళేశ్వరక్షేత్రానికి చేరుకున్నారు. పూజాది కార్యక్రమాలు ముగిసిన అనంతరం తల్లి అస్థికలను ఆయన త్రివేణి సంగమంలో నిమజ్జనం చేశారు. గవర్నర్ నరసింహన్ తల్లి విజయలక్ష్మీ నిన్న కన్నుమూసిన విషయం తెలిసింద