ఎంజీబీఎస్ బస్టాండ్లో సిటీ సమన్వయ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్రెడ్డి, జలమండలి ఎండీ కిషోర్, ట్రాఫిక్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నగర సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై చర్చిస్తున్నారు. పోలీసు అమరవీరులకు రెండు నిమిషాలపాటు మౌనం పాటించి నివాలులు అర్పించారు.