జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర నిజామాబాద్ ఎంపీ కవితకు చేదు అనుభవం ఎదురైంది. కాగా, మెట్పల్లి మీదుగా వెళ్తున్న ఎంపీ కవిత వాహన శ్రేణిని చెరకు రైతులు అడ్డుకుని ఆందోళన చేశారు. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘనటా స్థలికి చేరుకుని చెరకు రైతులను అడ్డుకున్నారు. అయితే, ఎంపీ కవిత, పోలీసుల వైఖరిపై రైతుల నిరసన వ్యక్తం చేస్తున్నారు.