ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీఈఎస్‌ సదస్సు కోసం హైదరాబాద్‌ చేరుకుంటున్న వివిధ దేశాల ప్రతినిధులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 27, 2017, 12:46 PM

హైదరాబాద్‌లో రేపటి నుంచి గ్లోబల్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌ సమ్మిట్‌ సదస్సు జరగనుంది. మూడు రోజుల పాటు జరిగే జీఈఎస్‌ సదస్సుకు 150 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. సదస్సులో 127 దేశాలకు చెందిన మహిళా ప్రతినిధులు పాల్గొననున్నారు. సదస్సులో దిగ్గజాలు విజయాలు, వినూత్న ఆలోచనలను పంచుకోనున్నారు. సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు హైదరాబాద్‌ చేరుకుంటున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com