తెలంగాణను మేమే తెచ్చాం మేమే తెచ్చాం అని చెప్పుకుంటున్న వారు రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వారి ముందు ఎంత అంటూ తెరాస ప్రభుత్వంపై తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం ఫైరయ్యారు. కాగా, ఈ రోజు హైదరాబాద్ నగర పరిధిలోగల సరూర్నగర్ స్టేడియంలో కొలువుల కొట్లాట సభ జరిగింది. ఈ సభ ప్రారంభంలో కోదండరాం మాట్లాడుతూ… నిరుద్యోగల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.