ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రాణ త్యాగం చేసిన వారి ముందు మీరెంత :కోదండ‌రాం

Telangana Telugu |   | Published : Mon, Dec 04, 2017, 03:53 PM

తెలంగాణ‌ను మేమే తెచ్చాం మేమే తెచ్చాం అని చెప్పుకుంటున్న వారు రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వారి ముందు ఎంత అంటూ తెరాస ప్ర‌భుత్వంపై తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండ‌రాం ఫైర‌య్యారు. కాగా, ఈ రోజు హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోగ‌ల సరూర్‌నగర్‌ స్టేడియంలో కొలువుల కొట్లాట సభ జ‌రిగింది. ఈ స‌భ ప్రారంభంలో కోదండ‌రాం మాట్లాడుతూ… నిరుద్యోగ‌ల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం వెంటనే ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com