ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శబరిమల యాత్రికులపై ఉగ్రదాడి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 07, 2017, 07:50 AM

శబరిమల యాత్రికులపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. కేరళలోని కాసర్‌గోడ్, కుంబాల మధ్య అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న వాహనంపై ఉగ్రవాదులు బుధవారం (డిసెంబర్ 6) రాత్రి కాల్పులకు దిగారు. యాత్రికులు కర్ణాటకలోని మాండ్య ప్రాంతానికి చెందినవారుగా తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఉగ్రదాడి కలకలంతో భీతిల్లిన చాలా మంది యాత్రికులు కాసర్‌గోడ్‌లోని అయ్యప్ప సేవా సమాజానికి చెందిన ‘సేవా కేంద్ర’లో తలదాచుకున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com