ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కన్నెపల్లి పంప్హౌస్ను పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా కన్నెపల్లిలో నిర్మిస్తున్న పంప్హౌస్ పనుల పురోగతిపై సీఎం పరిశీలించారు. గ్రావిటీ కాల్వ ద్వారా గోదావరి జలాలు ఎత్తిపోసేందుకు పంప్హౌజ్ నిర్మాణం చేపట్టారు. అధికారులను అడిగి నిర్మాణ పనుల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం అన్నారం బ్యారేజి నిర్మాణ పనులను సీఎం పరిశీలించనున్నారు.