ఢిల్లీ: కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ అధ్యక్షతన పవర్, నూతన ఉత్పాదక సదస్సు జరుగుతున్నది. ఈ సదస్సుకు తెలంగాణ తరపున విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి, ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ మిశ్రాతోపాటు వివిధ రాష్ర్టాల మంత్రులు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.