శిల్పకళావేదికలో జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ వజ్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ వజ్రోత్సవాలకు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఎన్ఎండీసీ ఏర్పాటై 60 సంవత్సరాలు పూర్తౖన సందర్భంగా డైమండ్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వెంకయ్యనాయుడుతో పాటు పలువురు కేంద్ర మంత్రులు వజ్రోత్సవాల్లో పాల్గొన్నారు.