తెలంగాణ సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ, తెలంగాణ ఫుడ్స్ శాఖ, తెలంగాణ ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్, దివ్యాంగుల సంక్షేమం, వికలాంగుల కార్పొరేషన్పై ఆయా శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.