ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బోర్డింగ్ క్యూలైన్‌లో నిలబడ్డ రాహుల్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 09, 2017, 01:47 PM

అహ్మాదాబాద్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమానాశ్రయంలో క్యూలో నిలబడ్డారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్‌లైన్ ఎక్కేందుకు వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. విమానం ఎక్కేందుకు బోర్డింగ్ క్యూలైన్‌లోనే రాహుల్ వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇవాళ 71వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తల్లి సోనియాకు బర్త్‌డే విషెస్ చెప్పేందుకు రాహుల్ ఇవాళ ఉదయం ఢిల్లీకి వచ్చారు. అయితే ప్రస్తుతం గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మళ్లీ అక్కడకు వెళ్లేందుకు ఆయన విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com