హైదరాబాద్ : రాష్ట్రంలో రహదారి భద్రతపై సచివాలయంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు కేటీఆర్, పట్నం మహేందర్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇంద్రకరణ్రెడ్డి హాజరయ్యారు. రహదారి భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు.