ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుక్కు పరిశ్రమ మంజూరుపై భారీ ర్యాలీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 11, 2017, 02:47 PM

పాల్వంచలో తుక్కు పరిశ్రమ మంజూరు కావడంపై అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ర్యాలీలో కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఎండీసీ పాల్వంచ స్పాంజ్ ఐరన్ యూనిట్‌లో జరిగిన సమావేశంలో జలగం వెంకటరావు మాట్లాడుతూ.. త్వరలోనే తుక్కు పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేయిస్తానని చెప్పారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com