ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రామలింగారెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 13, 2017, 01:46 PM

మెదక్ : చేగుంట మండలంలో పలు అభివృద్ధి, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఇవాళ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పాల్గొన్నారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని వల్లూరు, ఉల్లి తిమ్మాయపల్లి గ్రామంలో నిర్వహించిన భూ రికార్డుల ప్రక్షాళన లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు ఫారమ్- 1 బీలను అందించారు. ఎమ్మెల్యేతోపాటు కలెక్టర్ భారతి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com