ఆగ్రా :ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై సామాజిక ఉద్యమ నేతఅన్నాహజారే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన తరువాత అన్నా హజారేలోక్ పాల్ ఉద్యమాన్ని మరిచిపోయాడని వ్యాఖ్యానించారు. ఆగ్రాలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన అన్నా హజారే తన ఉద్యమం నుంచి మరో అరవింద్ కేజ్రీవాల్ ఉద్భవించకూడదని అన్నారు.