ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్ ఎల్బీ మైదానంలో వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారు జ్యోతి ప్రజ్వలన చేసి మహాసభలను ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ శ్రీ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ శ్రీ విద్యాసాగర్రావు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు