ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇవాళ ఎల్‌బీనగర్-అమీర్‌పేట మెట్రో రైలు ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 24, 2018, 09:02 AM

హైదరాబాద్: ఇవాళ మధ్యాహ్నం 12.15కు ఎల్‌బీనగర్-అమీర్‌పేట మెట్రో రైలు మార్గం ప్రారంభం కానుంది. అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో గవర్నర్ నరసింహన్ కొత్త కారిడార్‌ను ప్రారంభిస్తారు. ఈ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. కొత్త కారిడార్ ద్వారా 16 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గం వాడకంలోకి రానుంది. అమీర్‌పేట-ఎల్బీనగర్ మధ్య ఉన్న 16 కిలోమీటర్ల కొత్త కారిడార్‌లో 17 మెట్రో స్టేషన్లు ఉన్నాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com