ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిసెంబర్‌ 15 నాటికి అందుబాటలోకి హైటెక్‌ సిటీ మార్గం : మెట్రో ఎండి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 25, 2018, 05:16 PM

డిసెంబర్‌ 15 నాటికి హైటెక్‌ సిటీ మెట్రో మార్గం అందుబాటులోకి వస్తుందని మెట్రో ఎండి ఎన్‌విఎస్‌ రెడ్డి చెప్పారు. వచ్చే ఏడాదినాటికి పాత నగరానికి మెట్రో పరుగులు పెడుతుందని ఆయన అన్నారు. ఎంజిబిఎస్‌నుంచి ఫలక్‌నుమా వరకూ మెట్రో నిర్మాణం చేపడుతున్నామన్నరు. మెట్రో రెండవ ఫేజ్‌ను ప్రభుత్వమే నిర్మించనున్నదని ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రతి ఎనిమిదిన్నర నిముషాలకు ఒక మెట్రో నడుస్తున్నదన్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టునుంచి అన్ని వైపులకు మెట్రో సేవలు అందిస్తామని ఆయన చెప్పారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com