శ్రీలంక ప్రధానమంత్రి రానిల్ విక్రమసింఘే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. రాహుల్తో పాటు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మను సైతం కలుసుకున్నారు. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.