కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మహారాష్ట్రలోని నాందేడ్ కు చేరుకున్నారు. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ నేతలు కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి రాహుల్ తో కలిసి హెలికాప్టర్ లో కుంతియా, ఉత్తమ్ లు భైంసా చేరుకుంటారు. మధ్యాహ్నం 1:30లకు భైంసా బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు.