ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏడు మండలాల విలీనంపై మర్రి శశిధర్‌ రెడ్డి పిటిషన్‌ కొట్టివేత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 16, 2018, 12:53 PM

హైదరాబాద్‌ : తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఎపిలో కలపడంపై కాంగ్రెస్‌ నాయకుడు మర్రి శశిధర్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. పోలవరం ముంపు మండలాలు ఏడింటిని ఎపిలో విలీనం చేశారు. ఎపిలో విలీనమైన ఈ మండలాల నియోజక వర్గాలను పునర్విభజన చేయాలని కోరుతూ శశిధర్‌ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు పునర్విభజన చేశాకే  తెలంగాణాలో ఎన్నికలు జరపాలని శశిధర్‌ రెడ్డి కోర్టును కోరారు. . దీనిని హైకోర్టు కొట్టివేసింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com