ఎన్నికలో ఎవరు పోటీ చేస్తారు ..పార్టీ ఎవరికీ టికెట్ ఇస్తే వాళ్ళు పోటీ చేస్తారు . టికెట్ కోసం ఎవరు ప్రయత్నిస్తారు పోటీ చేయాలి అని ఆసేక్తి ఉన్న ప్రతి ఒక్కరు ఆశావహులు జాబితా లో చేరుతారా .లీడర్ లే కాదు యాక్టర్లు ,లాయర్లు ,వ్యాపారులు,కార్మికులు ఎవరుఅయిన టికెట్ కోసం ప్రయతనించొచ్చు
కానీ ఒక నియోజకవర్గం లో ఒక పార్టీ టికెట్ కోసం ఏకంగా క్రికెట్ టీం అంత బ్యాచ్ పోటీ పడితే ...ఇప్పుడు పటాన్చెరు నియోజకవర్గం లో జరుగుతుంది ఇదే .అంత అర్ధమైనట్లు ఏమి అర్ధంకానుట్ల
మహాకూటమి లో సీట్ల సర్దుబాటు ఎపిసోడ్ యేమ జోరుగా సాగుతుంది .అతి త్వరలోనే అభ్యర్థుల జాబితా ని విడుదల చేయడానికి కాంగ్రెస్ రెడీ అవుతుంది . రాష్ట్ర రాజధానికి కూతవేట దూరంలో ఉన్న పటాన్చెరు నియోజకవర్గం లో టికెట్ వార్ ఒక రేంజ్ లో సాగుతుంది అంట .మరి టికెట్ కోసం ప్రయత్నిస్తున్న క్రికెట్ టీం అన్నారు కాదా
పటాన్చెరు కాంగ్రెస్ టికెట్ కోసం కూడా 11 మంది లీడర్లు పోటీపడుతున్నారు.దీంతో రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ లో చేరిన శశికళ యాదవ్ రెడ్డి టికెట్ రేస్ లో ముందు ఉన్నారు అంట .నాకే టికెట్ అని ప్రచారం చేసుకుంటున్నారు అంట .ఇక తెరాస లో టికెట్ కోసం ప్రయత్నించి విఫలం అయినా గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ కు జై కొట్టేశారు
టికెట్ ఇస్తా అని హామీ మీద కాంగ్రెస్ కండువా వేసుకున్నారు. టికెట్ నాదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు అంట .మరో వైపు అనిల్ కుమార్ తో పాటు సపాన్దేవ్,రాములు ,బాల్ రెడ్డి ,రవీందర్ రెడ్డి అంత కాంగ్రెస్ లోకి జంప్ చేశారు .ఇప్పుడు వీలు అంత టికెట్ కోసం ఎవరు ప్రయత్నాలు వారు చేస్తున్నారు .మరో వైపు శంకర్ యాదవ్ కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు అంట