హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి కారు రాంగ్ పార్కింగ్ చేసిన కారణంగా ట్రాఫిక్ పోలీసులు డిజీపీ వాహనానికి 200 రూపాయల జరిమానా విధించారు. హైదరాబాద్ మహంకాళి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐ వేణుగోపాల్ ఈ చలానా విధించగా డీజీపీ 200 రూపాయల జరిమానాను ఆన్ లైన్ లో చెల్లించి రసిదు పొంది కారును తీసుకెళ్లారు.