హైదరాబాద్ : ఈ నేల 19 న పాలకుర్తి లో ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాటలను తెరాస అభ్యర్ధీ ఎర్రబల్లి దయాకర్ రావు పరిశీలించారు .అదే రోజు నామినేషన్ వేసి కెసిఆర్ తో కలసి సభలో పాల్గొంటారు అని ఎర్రబల్లి తెలిపారు .కెసిఆర్ సభకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేస్తాము అని సభను విజయవంతం చేస్తాం అని తెలిపారు.సభ స్థలాన్ని పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు