ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పడవలో ప్రాణహిత నది పర్యటనకు విజయశాంతి, భట్టి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 18, 2018, 04:37 PM

ఆసిఫాబాద్:  సిర్పూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హరీష్ బాబు, ఆ పార్టీ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ సభ్యురాలు విజయశాంతి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి ప్రాణహిత నది పర్యటన చేశారు. నది వద్దకు ప్రత్యేక పడవలో బయలు దేరిన నేతలు నది పరిసరాలు, ప్రాజెక్టు వివరాలను పరిశీలించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com