హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో టీడీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ నేతలకు చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది ఆశవహులని భుజాగించే ప్రయత్నాలు మొదలు పెట్టారు టీడీపీ అధినేత అరవింద్ కుమార్ గౌడ్,శోభా రాణి తో పాటు మరి కొంతమంది నేతలు అమరావతి వెళ్లి చంద్రబాబు ను కలవనున్నారు .హైదరాబాద్ పరిధిలో ఏ నియోజికివర్గం నుంచి అయినా పోటీ చేయాలి అని అరవింద్ కుమార్ గౌడ్ భావించారు.అయితే ఆయనకు అవకాశం లభించలేదు