హైదరాబాద్: ముఠా గోపాల్కు ముషీరాబాద్ బీ-ఫామ్ అందజేశారు. ఆపద్ధర్మ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఈరోజు ముఠా గోపాల్కు ముషీరాబాద్ బీ-ఫామ్ అందజేశారు. అనంతరం ఆయనను అభినందించి స్వీటు తినిపించారు. కాగా ముషీరాబాద్ టికెట్ను తన అల్లుడికి ఇవ్వాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కోరారు. కాని సీఎం కేసీఆర్ ముషీరాబాద్ టికెట్ను ముఠా గోపాల్కే ఇవ్వాలని నిర్ణయించారు.